బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార�
Free coaching | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024) పరీక్షకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
మళ్లీ పాత కథే మొదలైంది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు పదేళ్ల తర్వాత మరోసారి అదే బాటలో నడుస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు దిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాలు, తిరిగి య
విదేశాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ అప్గ్రేడేషన్ స్కీంలో భాగంగా విదేశీ విద్య అర్హత పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు స్టెప్ఇన్
గ్రూప్-1 పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ విషయాన్ని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వె�
మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
అన్ని వర్గాల అ భ్యున్నతే సర్కారు లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తున్నదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్ఎస్ �
సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విము
Free Coaching | తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శ�
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆది�