రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉండాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. ముష్టికుంట్ల గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రా�
కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని
కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు లేనిదే పనులు చేయడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఆర్థిక మంత్రి భట్టికి ఉలికిపాటు ఎందుకని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండ
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం ఉద్యమాలు చేయాలని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి �
తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. చివరికి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చారని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ప్రజా పాలన కాదని.. రాక్షస పాలన అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని �
ఖమ్మంలో శుక్రవారం జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని రావినూతల గ్రామంలో బుధవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో �
మధిర ప్రాంతంలో ఎడ్ల బండ్లతో ఇసుక తోలకాలను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వారికి అనుమతి ఇవ్వాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. శనివా�
కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన పత్తికి కొర్రీలు పెడుతూ.. నిబంధనలు, షరతులు విధిస్తూ ఇప్పటివరకు కేజీ కూడా కొనలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటు