కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించినట్టు చెప్పా�
పార్టీ మారినప్పటికీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన మేలును తాను మరిచిపోనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గు
ప్రజల కోసం బుద్దె రాజేశ్వర్ పడిన తపన, ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని,రాజేశ్వర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
సమర్థవంతమైన పాలన చేయడం కాంగ్రెస్కు చేతకాదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం కౌడిపల్లి, కొల్చా రంలో ఎమ్మెల్యే సునీ�
పదేండ్ల పాలనలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అవన్నీ ప్రస్తుతం మన కండ్ల ముందున్నాయని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్ట�
ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయ�
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్
మాజీ మంత్రి హరీశ్రావు నేడు మాచారెడ్డికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గజ్యానాయక్తండా,ఎక్స్రోడ్లో బుధవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి అన్ని వర్గాల వారికి పండుగ అని, ఏదో కులానికి, వర్గా�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట
కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాలొచ్చాయని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అన�
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. బీర్కూర్ శివారులో శనివారం ఈదురుగాలులకు కూలిపోయిన అన్నపూర�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మంచి దిగుబడి వచ్చిందన్న సంతోషం ప్రకృతి వారిని ఎక�