కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, పదేండ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేసి అండగా నిలించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
ధరణి చట్టం -2020 రద్దు చేయాల్సిన అవసరంలేదని, సవరణలు చేస్తే సరిపోతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు. తెలంగాణ రికార్డ్స్ రైట్స్ బిల్లు 2024 కు సూచనలు చేయమని ప్రజలు, న్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కేవలం 45 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఒక ప్రటకనలో విమర్శించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 27వ చైర్మన్గా జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకవడంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ గురువా రం ఒక ప్రకటనలో హర్షం �
దేశ ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ జరగాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. దీనికోసం ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై లేదా హైదరాబాద్లో సుప్రీంకోర్టు ర
నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయడం ద్వారా నష్టం ఉందని, తెలంగాణలో పీజీ సీట్ల సంఖ్య ఎకువ అని, నీట్ నుంచి వైదొలుగితేనే విద
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర
నాయకులను తయారు చేసే రాజకీయ ఫ్యాక్టరీగా భారత రాష్ట్ర సమితి నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన బీఆర్ఎస్లో ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచీ కొత్త నాయకత్వం పుట్టుకువస్తున్నది. ప్రతికూల పరిస్థిత
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలి
గులాబీ జెండాకు గెలుపోటములు కొత్త కాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఈ నెల 12న కదనభేరి ‘చలో కరీంనగర్' సభ సన్నాహక సమావేశంలో భాగంగా మొలంగూర్ శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని, సకాలంలో సాగ
‘పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో అమలు చేయాలి’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.