అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్.. ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా మంగళవా రం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి �
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వంద రో జుల్లో నెరవేరుస్తామని చెప్పి.. అధికారం చేపట్టి నా లుగు నెలలైనా నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కందనూ లు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని.. పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని లింగసానిపల్లి
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ను కాదని, ఉన్న పథకాలను ఊడగొడుతున్న కాంగ్రెస్ను ఎన్నుకోవడంతో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందని మా
‘కాంగ్రెసోళ్ల చేతిలో ఒకసారి మోసపోయాం.. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేం.. మిమ్మల్ని మోసం చేయం. ఈసారి కారు గుర్తుకే మా ఓటు’ అని నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంఆర్సీ తండా మహిళలు మాజీ ఎమ్మెల్యే మర్ర�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రోడ్ను విజయవంతం చేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సూచించారు. ఈమేరకు గురువారం ఆయన నాగర్కర్నూల్ ముఖ్య నాయక
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి మన బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు.
పదేండ్లపాటు కా పాడుకున్న రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్రంలోని మోదీ సర్కారు కు ధారాదత్తం చేస్తున్నదని నాగర్కర్నూల్ మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. �
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిప�
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందని, ఇదే పరిస్థితులను పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూలంగా మలచుకోవాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నాగర్కర్నూల్ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నా రు.