బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్పై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు శనివారం తెల�
‘నాపై ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బెదిరేదిలేదు.. ప్రజా పోరాటాన్ని ఆపేదీ లేదు’అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తేల్చిచెప్పారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నాయక
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేశ్-చంద్రకళ దంపతుల కుమార్తె శ్రీహిందూ(13) నాలుగో తరగతి నుంచి చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల(కళాశాల)
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అక్రమ కేసులు బనాయించి ఆదిలాబాద్ జైలులో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించేందుకు రామన్న
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్, క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్
తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలతో రేవంత్రెడ్డి కూడా సన్నిహితంగా ఉంటున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన తె
సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కల
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల సామ్రాజ్యం సాగుతున్నదని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
హనుమకొండ, మే సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ �
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు, ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.