రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుల సామ్రాజ్యం సాగుతున్నదని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
తెలంగాణ వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన అనంతరం క్యాతన్పల్లిలోని మాజీ ఎమ్మె
హనుమకొండ, మే సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ �
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు, ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లోకల్ నాయకుడని, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేశారని, సింగరేణి కార్మికుడిగా 25 ఏళ్ల పాటు సేవలందించారని, తెలంగాణ కోసం ఉద్�
మోస పూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం చెన్నూర్
పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూర్ పట్టణంలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంట�
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డు గద్దెరాగడిలో గ్రామ దేవత పోచమ్మ తల్లి ఎదురుకొలుపు పూజా కార్యక్రమాన్ని పురసరించుకొని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్ ఆద�
హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క �
మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అ�
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారానికి చెందిన సోషల్ మీడియా వారియర్, యువ నాయకుడు దాసరి మణిదీపక్ కొన్ని రోజ�
చెన్నూర్ నియోజకవర్గంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) యూనియన్ను బీఆర్ఎస్కు అనుబంధంగానే కొనసాగిస్తామని యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కేటీఆర్ ఎదుట స్పష్టం చేశారు. గురువారం సింగరేణి వ్యాప్తం�
ఇప్పల బోగుడ సమీపంలో గతేడాది రూ.3 కోట్ల పనులకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
Balka Suman | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే మోదీ బడే భాయ్..రేవంత్ రెడ్డి ఛోటే భాయ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించ�