రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వానికి నివేదికను అందించాలని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కోరారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి తీరును పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎండగట్టారు. పాలమూరులోని అభం.. శుభం తెలియని పేదల ఇ�
మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేనేండ్లయింది. పానం బాగలేక మేం దవాఖానల ఉంటే రాత్రికిరాత్రే వచ్చి మా ఇల్లు కూలగొట్టిండ్రు. మేమిద్దరం దివ్యాంగులం. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అది కూడా లేకుండ చేసిండ్�
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పునరంకితం కావాలని శాసనమండలి బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో జయశంకర్సార్ చ�
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పద
రాష్ట్ర సాధనకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి తెలంగాణను సాధించుకున్నామని.. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తె లంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్ర�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ నేత నవీన్కుమార్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్�
మండలకేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఉపాధి కూలీలు బుధవారం ఎండలో బా రులుదీరారు. ఇది చూసిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారి వద్దకు వెళ్లి ఎందుకు ఇక్కడ నిలబడ్డారని ప్రశ్నించారు. స్పందించిన ఉపాధి కూలీలు.. ‘సార
సురవరం ప్రతాపరెడ్డి మహోన్నతుడని, తాను ఏనాడూ ఆయన కుటుంబం కోసం పనిచేయలేదని.. సమా జం బాగు పడాలన్న ఉద్దేశంతో అడుగులు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం సురవరం జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన�
కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద
ఉద్యమం నుం చి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, ఉడు త బెదిరింపులకు భ యపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. బుధవారం మండలంలోని మునిమో క్షం, వేపూర్, గొండ్యాల గ్రామాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో క
మహబూబ్నగర్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యా న్ని కొనేందుకు అధికారులు ముందుకు రావడం లే దని రైతులు తెలుపడంతో శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్య ర్థి �