నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోషల్ మీడియా సమన్వయకర్త ఆ శాప్రియ ఏర�
బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం దొరుకుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం చిన్నచింతకుంటలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఎంపీ మన్నె, మాజీ ఎమ్మెల్యేలత�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని, పదేండ్ల పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా జీవించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాం టి పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఆ�
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి లాభంలేదని బీఆర్ఎస్ మాత్రమే ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉమ్మడి కొత్తూరు మండల ఎంపీ ఎన్నిక�
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండి, గత ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలను నేర్చుకొని మేల్కోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేశంలో ఏ పార్టీకీ లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, ప్రశ్నించే గొంతుకకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జ
వంద రోజుల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మహబూబ్నగర్, హన్వాడ మండలాల ముఖ�
ఇంటింటా భజన కార్యక్రమాన్ని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచారసమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమానికి శ్రీనివాస�
జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి సమీపంలో ఉన్న బాగ్మార్సాబ్ దర్గా వద్ద నిర్వహించిన ఉర్సులో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు.