పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆత్మీయ స్వాగతం పలికారు. హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలోని హెలీప్యాడ్కు చేరుకు�
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై హత్యాయత్నం చేయడానికి తాను ప్రయత్నం చేశానని, దానికోసం సుపారి ఇచ్చానని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, పింఛన్ రూ.4 వేలు, వరి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చే�
అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావ�
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడదామని, తరిమికొడదామని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత�
సీపీఐ నాయకుడు పగడాల మల్లేశ్ కుమారుడు పగడాల భరత్ మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. భరత్ మరణ విషయం తెలుసుకున్న అజయ్కుమార్.. ఫోన్ ద్వారా మల్లేశ్ను పరామర్శించారు. భరత్�
బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొనియాడారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టులో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వా�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. పొట్టకొచ్చిన వరిచేలు సాగునీరు లేక ఎ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై ప�
కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు ఉమ్మ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలవారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4వ తేదీన ఖమ్మం రానున్నారు.
‘రాబోయే కాలంలో విజయాలన్నీ మనవే. అందుకే, ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి’ అని బీఆర్ఎస్ నాయకులు-ప్రజాప్రతినిధులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. వారితో ఆయన గురువారం ఖమ్మంలోని తన నివాసంలో సమావేశమయ�