రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిష�
సీఏఏపై కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి తమ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మహమూద్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆ
నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని మాజీ మంత్రి మహముద్ అలీ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్�
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్ల�