అసలే అవి మూగజీవాలు. అడ్డం పడితే తప్ప వాటికి జబ్బు చేసిన విషయం వాటి యజమానులకు కూడా తెలియదు. అలాంటి మూగజీవాల వేదన భద్రాద్రి జిల్లాలో అరణ్య రోదన అవుతోంది. జబ్బు పడిన పశువులకు కనీసం ప్రభుత్వ వైద్యమూ అందని దయన�
అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచి సంరక్షణ చర్యలు చే�
ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూమి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు ఎక్కడా కనిపించవు. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పు డు ఈ అడవి వన్యప్రాణుల కోసమే ఓ తాత్కా లిక విరామాన్ని ప్ర�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫలితంగా రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏజెన్సీ గ్రామాల్లో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను వ
నాటు తుపాకుల తయారీదారుతోపాటు వాటితో అటవీజంతువులను వేటాడే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వె
అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూములను రక్షించడానికి ఓ పల్లె నడుం బిగించింది. ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ముందడుగు వేసింది. అడవుల సంరక్షణ కోసం ఊరు ఊరంతా ఏకమైంది. కబ్జాలను తొలగించి ఫారెస�
కరెంట్ తీగలతో అడవి జం తువును చంపి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి కల్వకుర్తి జైలుకు తరలించిన ఘటన మండలంలోని వంగూరోనిపల్లిలో గురువారం చోటుచేసుకున్నది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు 12 చిరుతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నార
యువత, ప్రజలు మావోయిస్టులకు సహకరించి, భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య సూచించారు. మండలంలోని వెల్గి, లక్ష్మీపూర్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతా ల్లో ఆదివారం ఉదయం వాంకిడి సీఐ శ్రీని�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షణ, పులులు సంతతి పెంపుపై నేషనల్ కంజర్వేషన్ అధారిటీ సభ్యులు యోగేశ్, అలోక్ కుమార్ వారం రోజులుగా చేపట్టిన పర్యటన మంగళవారంతో ముగిసింది.
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో 120 సాసర్పిట్లు, పెర్కోలే�
Animals Power | సాధారణంగా జంతువులు పోట్లాడుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క, పులిపై దాడి చేసిన ఘటన చూసి ఉండకపోవచ్చు. పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి. దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అల�