ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. బుధవారం హైదరాబాద్లోని డెక్కన్ ఏరీనా వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగాల్.. 3-1తో ఒడిషాను ఓడించింది. ఈ �
కల్వకుర్తి పట్టణంలోని మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 10వ రాష్ట్ర స్థాయి బాలికల సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్లో మహబూబ్నగర్-నిజామాబాద్ జట్లు పాల్గొనగా, 1-
డ్యురాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ ఆరంభం నుంచి దుమ్మురేపిన మోహన్ బగన్ జట్టు.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ టైటిల్ పట్టేసింది. ఆదివారం జరిగిన తుదిపోరులో మోహన్ బగన్ 1-0తో ఈస్ట్ బెంగాల్పై విజయం సాధిం
కోల్కతా వేదికగా వచ్చే నెల 3 నుంచి132వ ఎడిషన్ డ్యురాండ్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం కానున్నది. భారత సైన్యంలోని త్రివిధ దళాల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్బాట్ టోర్నీలో పోటీపడనున్నారు.
ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు 1-0తో వనౌటును ఓడించింది. స్థానిక కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ�
మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్థానిక బాలుర కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పీర్ హషీం ఫుట్బాల
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లో నెగ్గిన హైదరాబాద్ 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టైటెండ్ గ్లోబల్ స్పోర్ట్స్, స్కైకింగ్స్ ఫుట్బాల్ అకాడమీ సంయుక్తంగా ప్రతిభాన్వేషణ కోసం శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ఫుట్బాల్ సంఘం(టీఎఫ్ఏ) భాగస్వామ్యంతో ఈ నెల 19, 20 తేదీల్లో
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ కొత్తపల్లి, మార్చి 10: మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ గురువారం మొదలైంది. జ�