డోర్ డెలివరీ చేసే ఆహార ఉత్పత్తుల కనీస కాల పరిమితి(షెల్ఫ్ లైఫ్) విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వా�
రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దేశీయ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ అల్లానా గ్రూపు..దేశంలో అతిపెద్ద పెట్ ఫుడ్ ప్లాంట్ను జహీరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఫ్రాంజైజీ సబ్వే తన ఆహారోత్పత్తుల ప్రచారం కోసం వినూత్న పంథా ఎంచుకొంది. తమ పేర్లను చట్టబద్ధంగా ‘సబ్వే’ అని మార్చుకున్న వారికి జీవితాంతం శాండ్విచ్లు ఉచితంగా అందిస్త�
Inflation | ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీ) గణాంకాలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ‘ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవల�
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది.