రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు శ్రమకు తగిన వేతనం లభించనున్నది.
యూఏఈ ఆధారిత గ్లోబల్ కంపెనీ లులు గ్రూప్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ ఔట్లెట్స్ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడ�
ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును అందిపుచ్చుకొని సూక్ష్మ ఆహార ఉత్పత్తిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వివిధ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత�
ఒక ఆలోచన. ఆ ఆలోచనకు రూపం ఇవ్వాలనే సంకల్పం. సమష్టి కృషి. సర్కారు చొరవ. అధికారుల ప్రోత్సాహం. కుటుంబ సభ్యుల అండదండలు. అన్నీ తోడై.. మహిళల జీవితాలను మార్చేస్తున్నాయి. సరికొత్త ఆదాయ వనరును సృష్టిస్తున్నాయి.
ఆహారశుద్ధి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో ఇంజినీరింగ్ తర్వాత అత్యధికంగా ఈ రంగానివే కావడం విశేషం.
ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. దేశీయ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి వస్తున్నట్టు గురువారం ప్రకటించింది. స్నాక్ ఫుడ్, స్పైసెస్, రెడీ-టు-ఈట్ మార్కెట్లో ప్రధాన సంస�
‘డాక్టర్ సంజయ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అంకుల్ కంటే ఎక్కువగా నా వెంటపడి, ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెట్ల చిట్టాపూర్కు తెచ్చేలా చేశారు’ అంటూ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు..తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మరో 4 కంపెనీలు �
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప