ఇరాన్ యుద్ధం భారత్ వంట గదులను తీవ్రంగా దెబ్బ కొట్టింది. గ్యాస్ కొరత కారణంగా దేశంలో 50 శాతానికి పైగా హోటళ్ల యజమానులు, వీధి వ్యాపారులు ఆహారాల ధరలను పెంచేశారు. కొందరు బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు గ్యాస్ �
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. నగరంపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నది. ఎల్పీజీ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. హోటల్ నిర్వాహకుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని హోట�
ఇప్పటికే తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న పాకిస్థాన్కు పులిమీద పుట్రలా భారత్ విధించిన పహల్గాం ఆంక్షలు కూడా తోడవ్వడంతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. భారత్తో ఏ క్షణమైనా యుద్ధ�
ధరలు ఠారెత్తిస్తున్నాయి. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్థమైపోతున్నది. గత నెల అటు రిటైల్, ఇటు టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి మరి. సెప్టెంబర్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆ
Wholesale inflation | టోకు ద్రవ్యల్బోణం 13 నెలల గరిష్ఠానికి చేరుకున్నది. వార్షిక ప్రతిపదికన ఏప్రిల్లో 1.26శాతానికి పెరిగింది. మార్చిలో ద్రవ్యోల్బణం 0.53శాతంగా నమోదైంది. ఇందుకు సంబంధించిన డేటాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ �
Food Inflation | రుతుపవనాల సీజన్ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక
Whole Sale Inflation | ఆహార వస్తువుల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఫలితంగా నవంబర్తో పోలిస్తే డిసెంబర్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ).. హోల్సేల్ ద్రవ్యోల్బణం 0.73శాతం పెరిగింది.
ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివర్లో ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు క�
Inflation | ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది.
Afghanistan crisis: ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్లో నిత్యావసరాలు, అత్యావసరాల ధరలు నింగిని చేరాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఆర్థిక సంక్షోభం ముదురుతూ వస్తున్నద�