Pushpa Yagam | కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం నిర్వహించిన పుష్పయాగం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.
Kedarnath temple: దీపావళి కోసం కేదార్నాథ్ ఆలయాన్ని పువ్వులతో అలంకరించారు. శీతాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్లోని ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నవంబర్ 3వ తేదీన మూసివేయనున్నారు.
బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మారెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పూలను కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో మారెట్లన్నీ రద్దీగా మారాయి.
‘నాకు నచ్చిందే చేస్తాను’ అంటుంటారు చాలామంది. కానీ, పరిస్థితులకు తలొగ్గి వచ్చిన ఉద్యోగంలో కుదురుకుంటారు. అమెరికాకు చెందిన వియన్నా హింట్జ్ కూడా అలాగే అనుకుంది. కానీ, పరిస్థితులు ఆమెను ఉద్యోగినిగా మార్చే�
Summer | మల్లెలు తెల్లనివే కాదు... చల్లనివి కూడా. మదిని తాపంలో ముంచెత్తేఈ సుమాలు, వేసవి తాపాన్ని మాత్రం తీరుస్తాయట. ఒక్క మల్లెలే కాదు, గులాబీలు, మందారాలు, శంఖుపూలు, గోగుపూలు... ఇలా విరులెన్నో శరీరాన్ని చల్లబరిచేంద�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు( MLA Harish Rao) పేర్కొన్నారు.
పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్
ప్రపంచ సాంస్కృతిక చరిత్రలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ నేలకు మాత్రమే సొంతం. ఈ నేలపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ బతుకమ్మ.
వాడేసిన పూలతో ధూప్స్టిక్స్.. తృణధాన్యాలతో కొత్త తరహా ఆహారాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తయారుచేసి, తమ ప్రతిభను చాటిచెప్పారు. కరీంనగర్ జిల్లా మహిళా డిగ్రీకాలేజీ విద్యార్థినులు ఎకో ఫ్రెండ్