Harish Rao | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు( MLA Harish Rao) పేర్కొన్నారు.
పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్
ప్రపంచ సాంస్కృతిక చరిత్రలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ నేలకు మాత్రమే సొంతం. ఈ నేలపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ బతుకమ్మ.
వాడేసిన పూలతో ధూప్స్టిక్స్.. తృణధాన్యాలతో కొత్త తరహా ఆహారాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తయారుచేసి, తమ ప్రతిభను చాటిచెప్పారు. కరీంనగర్ జిల్లా మహిళా డిగ్రీకాలేజీ విద్యార్థినులు ఎకో ఫ్రెండ్
చందమామ రావే.. జాబిల్లిరావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే.. అంటూ చిన్న పిల్లలకు జాబిల్లి పాటలతో గోగుపూలకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పేవాళ్లు. శిశిర రుతువులో అన్ని చెట్ల ఆకులు, పూలు రాలిపోతుంటే మోదుగ విరగబూసి, �
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ సముదాయాల నిర్మాణం చేపడుతున్నది.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
Chitra Das | పుట్టినరోజులు, వివాహాలు, మర్యాద పూర్వక భేటీల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో చాలా మంది అవతలి వారికి శుభాకాంక్షలు చెప్పేందుకు పుష్పగుచ్ఛాలను ఎంచుకుంటారు. ఆ బొకేలను ఎంత ప్రేమగా దాచుకున్నా ఒకట్రెండు రోజు