ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం పొద్దంతా కురిసిన వానకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాలు నీటమునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు �
వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోన
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెండ్రోజులుగా ఆగకుండా భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 1907 క్యూసెక్యులు, అవుట్ ఫ్లో 391 క్యూ సెక్యుల కొనసాగినట్లు అధి�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ నార్త్, �
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లా యి. పోలోని వాగుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అయిజ మున్సిపాలిటీలోని
ఉ పరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
జడ్చర్ల మండలంలో మంగళవారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో జడ్చర్ల ము న్సిపాలిటీలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపునీరంతా రోడ్లపై పారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జడ్చర్ల పాతబజా�
నగరంపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రెండు గంటలకు పైగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. కాగా అత్యధి�
రెండు రోజులుగా ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి శనివారం రాత్రి వరకు వరద పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు ఉండగా ఇందులో ప్�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి.
3,55,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 4,49,820 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28: ఎగువతోపాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పెరిగింది. మహారాష్ట్రలోని విష్ణుప�
32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�