ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్సాగర్కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మ�
క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని జలమండలి అధ�
వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సర్కారు సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చేసిన పర్యటన ఉత్తుత్తిగా మారింది. వరదలు వచ్చి ఐదు రోజులైనా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు సహాయంపై అధ
ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్
మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మళ్లీ మూత పడింది. బుధవారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు.
Paddy Crop | మాయదారి మొంథా తుఫానుతో వరి పంట మునిగి రైతులు బోరున విలపిస్తున్నారు. దీంతోపాటు బలంగా వీచిన గాలులతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. లోతట్టు కాలనీలు కొన్ని జలమయమయ్యాయి.
Montha Cyclone | మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది.
Osman Sagar | హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద భారీగా వచ్చి చేరుకుంటుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతంగా ప్రవహిస�
Baby died | మిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) శివార్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంటిముందు ఆడుకుంటూ నీటిగుంటలో పడి మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సమస్యలు అ
తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగు�
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరద వచ్చిచేరింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సుమారు 50 రోజుల వ్యవధిలోనే 273.09 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.