ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరద వచ్చిచేరింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సుమారు 50 రోజుల వ్యవధిలోనే 273.09 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాపించ
Zahirabad | నాలుగైదు రోజులుగా తాగునీటి కోసం గ్రామస్థులు తండ్లాడుతున్నారు. రక్షిత మంచినీటి బోరును స్టార్ట్ చేద్దామంటే వరద నీరు బోరును చుట్టు ముట్టేసింది.
విస్తారంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతున్నది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల వ�
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్ఘాట్, మూసారాంబాగ్లు పోటెత్తిన వరద ప్రవాహంతో ఉలిక్కిపడ్డాయి. అకస్మాత్తుగా వచ్చి చుట్టేసిన వరద తాకిడికి ఇండ్లలోంచి బయటకు రాలేక జనం తల్లడిల్�
Himayat Sagar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమ�
‘నెలరోజుల్లో కృష్ణానగర్లో వరద సమస్యలు లేకుండా చేస్తాం..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు ఆర్భాటంగా ప్రకటించి మూడునెలలు పూర్తయింది. వర్షాకాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాన�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు బుధవారం వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోక�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వారం రోజులుగా ఏడు గేట్లు పైకి లేపి దిగువకు విడుదల చేశారు. బుధ వారం వరద ఉధృతి మరింతగా పెరగ డం తో మరో గేటును పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశామని ప్�