రాష్ట్రంలో భీభత్సమైన వర్షాలు, వరదతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వాన
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
నర్మాల ఎగువమానేరు సమీపంలో పశువులకు మేత వేసేందుకు వెళ్లిన ఆరుగురు రైతుల్లో ఒకరు గల్లంతుకాగా, మిగిలిన ఐదుగురు గురువారం క్షేమంగా బయటపడ్డారు. ఎగువన కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడవెల్లి, పాల్వంచ వాగుల ప్రవ�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. ఆలయం ఎదుట మంజీరా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
Collector Orders | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వ�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
Edupayala temple | ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు సింగూర్ ప్రాజెక్టు నుండి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గ ప్రాజెక్ట్ నిండుకొని పొంగిపొర్లుతుంది. దీంతో గత రెండు రోజుల క్రితం దుర్గామాత ఆలయం మూసివే�