ఎగువ వర్షాలతోపాటు స్థానికంగా కురిసిన వానతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం సోమవారం అర్ధరాత్రి నుంచి పెరుగుతుండడంతో ఆటోమెటిక్ గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరు పూర్త
ఎగువన కురుస్తున్న వానల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమై వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంత ర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
జూరాలకు వరద ప్రవాహంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టులో కర్నాటకకు 16టీఎంసీలు కేటాయించడం తగదని తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్రజలశక్తిశాఖ ఆధ్వర్యంలో ఎ�
Jurala Project | ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద(Flood Flow) కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 74,000, ఔట్ ఫ్లో75,094 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం ఇన్ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 12,500 క్యూసెక్కులకు పెరిగింది.
Prakasam barrage | ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నదికి నీటి ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భార
హైదరాబాద్ : మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్