హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా వరద ఉధృతి తగ్గుముఖంపడుతున్నది. నదిలో కొద్దిమేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం �
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీర
ఇన్ఫ్లో 16,332 క్యూసెక్కులు అవుట్ఫ్లో 357 క్యూసెక్కులు అయిజ, మే 25: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవ