ఎగువ నుంచి జూరాల వరద హోరు కొనసాగుతుండడంతో అధికారులు 11గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఎగువ నుంచి జూరాలకు 70వేల క్యూసెక్కుల వరద రాగా 11గేట్లు ఎత్తి దిగువకు 44,495 క్యూసెక్కుల నీటిని విడు
జూరాల ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరిగింది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద తరలిరావడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టులోని 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 32,312 క్యూసెక్కులను విడుదల చేశారు.
Srisailam project | ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి.. ఇతర సిబ్బందికి మధ్య అంతర్గత విభేదాలు జోరందుకున్నాయి. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా వార�
Cars Submerged | భారీ వర్షాలకు పార్కింగ్ ఏరియా జలమయమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్క్ చేసిన సుమారు 50కుపైగా కార్లు సగం వరకు నీట మునిగాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైదరాబాద్ మహానగర ప్రజలకు వరద ముప్పు తప్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఆడపాదడపా వర్షాలు కురు
cloudburst : ఉత్తర కాశ్మీర్లోని పలు ప్రాంతాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడి బందిపోరా జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గురేజ్ కంట్రోల్ పరిధి, తులైల్ వ్యాలీలో ఉన్న తార్టెయి
ప్రస్తుత వర్షాకాలంలో నగరంలో వరద ఉధృతిని అరికట్టడానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండటానికి రాజేంద్రనగర్, శంషాబాద్ పరిధిలోని జలమయమయ్యే ప్రాంతాల్లో ఉన్నతాధికారుల బృందం సోమవారం సంయుక
ఓ వైపు సాంకేతికతపరంగా నగరం దూసుకుపోతుంటే.. మరోవైపు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో టీజీఆర్టీసీ వెనకబడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సుల సమాచారం అందించేందుకు టీజీఎస్ఆర
ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
మొంథా తుఫాన్ ధాటి కి అచ్చంపేట మండలం మార్లపాడుతండా గిరిజనులు సర్వం కోల్పోయారు. నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్వాటర్లో భారీ వరదలు ముంచెత్తడంతో తండా మొత్తం నీటిలో మునిగిపోయింది. 250కిపైగా ఇండ్లు జ లదిగ్బంధ
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి. ఓ వైపు ఎంపీ, మరో వైపు ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి వంటి