ఎగువన భారీ వర్షాలతో హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (Osman Sagar), హిమాయత్ సాగర్లకు (Himayat Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ ఆరు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటి
Flood | భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో పొంగిపొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద ర�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
హైదరాబాద్లో ఎడతెరవపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వాన పడుతున్నది. దీంతో కోఠి ఈఎన్టీ దవాఖాన (Koti ENT Hospital) నీట మునిగింది. హాస్పిటల్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచి�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరింది.
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
నిర్మల్ జిల్లాలో రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.