‘జీపీల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనదే.
కృష్ణానది పరీవాహక ప్రాం తాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గురువారం జూరాల గేట్ల నుంచి 98,544, విద్యుదుత్పత్తి నుంచి 36,673, సుంకేసుల నుంచి 47,047 క్యూసెక్కులు విడుదల కాగా.. శ్రీశైలం జలాశయానికి సాయంత్రం 1,20,785 క్
srisailam reservoir | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,25,116 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,285 క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే సుంకేశుల నుంచి
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam Dam | ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు రెండుగేట్లను పది అడుగుల మేర ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. ఆదివారం జూరాల
Srisailam -Sriram Sagar | కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలానికి 2,56,076 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో ఆరు గేట్లను పది అడుగుల మేర
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా �
మహబూబ్ నగర్/ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమ�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువనుంచి 1,17,705 క్యూసెక్కుల వరద వస్తుండగా
మహదేవపూర్, ఆగస్టు 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది.