ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
మొంథా తుఫాన్ ధాటి కి అచ్చంపేట మండలం మార్లపాడుతండా గిరిజనులు సర్వం కోల్పోయారు. నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్వాటర్లో భారీ వరదలు ముంచెత్తడంతో తండా మొత్తం నీటిలో మునిగిపోయింది. 250కిపైగా ఇండ్లు జ లదిగ్బంధ
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి. ఓ వైపు ఎంపీ, మరో వైపు ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి వంటి
సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.
చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు.
ఎగువన భారీ వర్షాలతో హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (Osman Sagar), హిమాయత్ సాగర్లకు (Himayat Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ ఆరు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటి
Flood | భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో పొంగిపొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద ర�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
హైదరాబాద్లో ఎడతెరవపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వాన పడుతున్నది. దీంతో కోఠి ఈఎన్టీ దవాఖాన (Koti ENT Hospital) నీట మునిగింది. హాస్పిటల్లో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచి�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరింది.