నగరం, పట్టణం, గ్రామీణం ఎక్కడ చూసినా మన దేశంలోని చాలా రోడ్లు గుంతలతో ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అయితే ఈ గోతులు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక, అధిక సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని, దేశంలో రోజ�
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కరెంట్ షాక్తో ఐదుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు రోడ్లపై బైఠాయించి ఆం�
రెండో శనివారం, ఆదివారం సెలవులను స్వగ్రామంలో సంతోషంగా గడుపుదామని భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఆనందంగా కారులో బయలు దేరారు.. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.. వరంగల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వారిలో ముగ్గురు
Selfie | సరదాగా గడిపేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర విషాదాంతమై అంతిమయాత్రగా మారింది. జీవితంలో తీపిగుర్తుగా ఉండాలని తీసుకున్న సెల్ఫీ వారి చివరి జ్ఞాపకంగా మిలిగిపోయింది. సరదా కోసం జలాశయంలో మునిగినవారు తమ
జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో భార్యాభర్తల ఘర్షణ ఐదుగురి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణుగఢ్ సమీపంలోని చర్హిలో సుందర్ కుర్మలి (27) తన భార్య రూపా దేవితో ఘర్షణ పడ్డారు.
కేదార్నాథ్ వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడగా, ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ జాతీయ రహదారిప
జిల్లాలో శివరాత్రి పర్వదినం రోజున తీవ్ర విషాదం నెలకొన్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎస్సారెస్పీ లక్ష్మీకాలువలో నీట మునిగి ముగ్గురు యువకులు మృతిచెందగా.. రోడ్డు ప్
మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆ దుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Road Accident | నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి.
Explosion | తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలోగల ఓ పటాసుల కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి హాహాకారాలు వినిపించాయి.
Culvert Collapse | ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.