సప్త సముద్రాలు దాటి.. అగ్ర రాజ్యంకు వెళ్లి ఉన్నతోద్యోగంలో స్థిరపడినా పుట్టిన గడ్డను మరువలేదు. ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని వీహెచ్ఆర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాడు. ఎన్నారైగా ప్రజాసేవకు శ్రీకారం చుట్టి వే�
rail connectivity | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత జార్ఖండ్లోని నాలుగు జిల్లాలకు తొలిసారి రైలు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఖుంటి, సిమ్దేగా, గుమ్లా, చత్రా జిల్లాలను రైలు మార్గంతో అనుసంధానించను�
Siddaramaiah | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేయడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. మొదటిసారి తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ సీఎ�
Independence Day | దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పర
Milind Deora | సుమారు 20 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంపీ మిలింద్ డియోరా (Milind Deora) తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోసం ప్రచారం చేస్తానని ఆయన చెప�
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమి తి మించి నమోదయ్యాయని యూరోపియన్ ైక్లెమేట్ ఏజెన్సీ తాజాగా ప్రకటించిం ది. 2023 ఫిబ్రవరి-2024 జనవరి మధ్య 12 నెలల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీ సెల్సియస్గా �
కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో లాయర్ ఫిబ్రవరి నెలలో కోర్టులో తొలిసారి వాదించనున్నట్లు తెలిపింది. అయితే ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుంది అన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.
England | టీ20 ప్రపంచ కప్ గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో తలపడనుంది. దీనికోసం ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారుజామున పాక్లో అడుగుపెట్టారు. గత 17 ఏండ్లలో ఇంగ్లండ్
Madras high court | దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించారు. ఆదివారం సెలవు రోజున కేసు విచారణ సాగింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఆదివారం ఓ వివాహ వ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన పది రోజుల తర్వాత రాజ్యసభా కార్యక్రమాలు తొలిసారి సజావుగా సాగాయి. సభ లోపల, బయట కొనసాగిస్తున్న నిరసనలకు విపక్ష సభ్యులు గురువారం విరామం ఇచ్చారు. తమిళనాడ�
చెన్నై: తమిళనాడు చరిత్రలో తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో శనివార�
మొదటిసారిగా అమెరికాలో ర్యాంకింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలో ఓటర్లు ర్యాంక్ ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు