Naga protest turns violent | మణిపూర్లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Imphal rally turns tense | మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నివాసం వద్దకు ర్యాలీ గా వెళ్లేందుకు నిరసకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఘర్షణ జరుగడంతో బాష్పవాయు ప్రయోగించారు.
USS Abraham Lincoln | అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్పై
క్రూయిజ్ క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ భూభాగానికి సమీపిస్తే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నేవీ హెచ్చరించిన తర
Al-Falah's Doctor Missing | దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తర్వాత అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అదృశ్యమయ్యాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఆ వైద్యుడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
TN Collector Fired | మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తనే ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆ జిల్లా న
Facebook : గతంలో ఫేస్బుక్ నుంచి వేటుకు గురైన వ్యక్తి సొంత కంపెనీ ఏర్పాటు చేసి ఏటా రూ. 27 కోట్లు ఆర్జిస్తున్నారు. 41 ఏండ్ల టెక్ ఔత్సాహికవేత్త నో కగన్ తన సక్సెస్ ప్రస్ధానాన్ని సీఎన్బీసీ మేక్ ఇట్స్ మిలీనియ�
aid convoy | ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరో విమర్శ ఎదుర్కొంది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్పై (aid convoy) ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.
ballistic missile | ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని (ballistic missile) ప్రయోగించింది. ఈ క్షిపణిని తమ తూర్పు జలాల వైపు ప్రయోగించినట్లుగా గుర్తించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ తెలిపింది. మిస్సైల్ తమ ఈఈజెడ్ వెలుపల ల్యాం
Viral Video | బుధవారం ఉదయం ఆ వ్యక్తి హౌసింగ్ సొసైటీకి వచ్చాడు. సెల్లార్లో పార్క్ చేసి ఉన్న సుమారు 12కుపైగా కార్లపై ఒక బాటిల్లోని యాసిడ్ను చల్లాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ సమీపంలో గురువారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో డోజర్ వాహనాన్ని నడిపేవాడు. అందులో
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగాయి. గత కొద్ది కాలంగా హైరింగ్ ప్రక్రియను పక్కనపెట్టిన సిలికాన్వ్యాలీ టెక్ కంపెనీలు జులై నాటికి ఏకంగా 32,000 మంది
మంత్రి ఎర్రబెల్లి | వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర�