నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఐదునెలల కమీషన్ కోసం భద్
ఆర్భాటంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో రేషన్ దుకాణాల్లో
ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఈ నెల ఒకేసారి మూడు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. పౌర సరఫరాలశాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యంలో ఎక్కువ శాతం నూకలు ఉండడంతో
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో పెద్ద ఎత్తున పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్పల్లి,
జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నార�
సామాన్యుడి ఇంటికి సీఎం రేవంత్రెడ్డి వచ్చి భోజనం చేసిన అంశం స్థానికంగా విమర్శలకు దారితీస్తోంది. ప్రచార ఆర్భాటం కోసమేనంటూ కొందరు, హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకేనంటూ మరికొందరు వ్యాఖ్యానాలు చేస్త�
Collector Rahul Raj | జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట గోదాంకు రావాల్సిన సన్న బియ్యం సగమే రావడంతో వాటిని డీలర్లకు పంపిణీ చేశారు. ఇంకా సగం తొందరగా పంపించాల్సిందిగా స్టేజ్ వన్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పండుగ నాడు రేషన్కార్డుదారులకు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఆదిలోనే నిరాశ పరిచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ దుకాణాల్�
సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్లో గురువారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహకు నిరసనసెగ తగిలింది. పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన
MLA Marri Rajasekhar Reddy | బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేశామన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న
ఎమ్మె ల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. సన్నబి య్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇసుక కూలీలు, ట్రాక్టర్ డ్�
Congress Vs Bjp | మేడ్చల్ మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో ఇవాళ ఉదయం ప్రభుత్వం రేషన్ దుకాణం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నాయకులు ప్రారంభించారు.