ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆర్థిక చేయూత అందించింది. ఈ మేరకు శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వ�
గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు.
ట్రిపుల్ఐటీ బాసరలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తల్లిదండ్రులు లేని ఓ పేదింటి విద్యార్థిణి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చదువును మద్యలోనే అపివేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఆ చదువుల తల్లికి ధర్మపురి
కేసీఆర్ హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయ�
ఆర్థిక సాయం చేస్తే సత్తాచాటుతానని తెలంగాణ యువ పవర్లిఫ్టర్ వైష్ణవి మహేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నది. సన్సిటీ(దక్షిణాఫ్రికా) వేదికగా అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపర్వత్ సింగ్ పన్నున్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించినట్లు చెప్పారు. 2014 నుంచ�
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు.
దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ �
‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటి పెద్దగా నేనుంట. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ములుగు జడ్పీ �
‘స్కోర్ స్టెమ్ చాలెంజ్’ లోగో ఆవిష్కరణలో అకడమిక్ డైరెక్టర్ సుష్మ కొండాపూర్, ఆగస్టు 26: ‘స్కోర్ స్టెమ్ చాలెంజ్ 2022’ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమని, దశాబ్దాల శిక్షణా నైపుణ్యాల�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి ఉదారతను చాటుకొన్నారు. విదేశాల్లో జరిగే క్రీడాటోర్నీలో పాల్గొనేందుకు ఓ గిరిజన విద్యార్థికి ఆర్థికసాయంతోపాటు ఓ పేద విద్యార్థి చ దువుకయ్యే ఖర్చును
బెర్లిన్: ఆఫ్రికా దేశం నమీబియాలో ఊచకోతకు పాల్పడినట్లు తొలిసారి జర్మనీ అంగీకరించింది. వలస పాలన సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు చెప్పింది. నమీమియాకు బిలియన్ యూరోల ఆర్థిక మద్దతు ఇవ్వ�