సౌదీ అరేబియాలో గత 73 ఏండ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. మద్యం కొనుగోలు, వినియోగంపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని 2026లో ఎత్తివేస్తున్నట్టు సౌదీ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్త
FIFA : అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరుగబోయే క్లబ్ వరల్డ్ కప్(Club World Cup) టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకొని రికార్డు ప్రైజ్మనీ ప్రకటించింది. గెలుపొందిన జట�
ప్రతిష్టాత్మకమైన 2030 ఫిఫా వరల్డ్ కప్కు స్పెయిన్, పోర్చుగల్తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మొరాకో దేశం ఇప్పటి నుంచే దానికి సన్నాహాలు ప్రారంభించింది.
ఫిఫా వరల్డ్ కప్-2026 క్వాలిఫికేషన్ ఆసియా జోన్లో మూడో రౌండ్కు ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడగా.. ఈ మ్యాచ్లో ఖతార్ చేసిన వివాదాస్పద గోల్పై ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్�
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్ నుంచి మూడో రౌండ్కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది.
సుదీర్ఘ భారత ఫుట్బాల్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. తన 19 ఏండ్ల ఫుట్బాల్ కెరీర�
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్- 2026లో అర్హత సాధించాలంటే కీలకంగా మారిన రెండో రౌండ్ మ్యాచ్లకు భారత ఫుట్బాల్ జట్టు ప్రాబబుల్స్ 2వ జాబితాను కోచ్ ఇగార్ స్టిమాక్ ప్రకటించాడు.
ఫిఫా ప్రపంచకప్(2026) క్వాలిఫయింగ్ మూడో రౌండ్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత్ మరింత క్లిష్టం చేసుకుంది. మంగళవారం గువాహటి ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో భారత్.. 1-2 తేడాతో ఆఫ్గనిస్థాన్ �
హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేష
ఫిఫా ప్రపంచకప్(2026) రెండో రౌండ్ క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు అదరగొట్టింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో భారత్ 1-0తో కువైట్పై అద్భుత విజయం సాధించింది.
ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫుట్బాల్ పోటీలలో భాగంగా భారత జట్టు గురువారం స్థానిక జేబర్ అల్-అహ్మద్ స్టేడియంలో కువైట్తో తలపడనున్నది. గ్రూపు-ఎలో ఖతార్, కువైట్, అఫ్గానిస్థాన్ కూడా పోటీపడుతున్నాయి. ఆస�