పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం
శ్రావణమాసం అమావాస్య సందర్భంగా శుక్రవారం ఎడ్ల పొలాల పండగలో భాగంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం వద్ద నందీశ్వర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ పూజా కార్యక్రమాలను జరిపించ�
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
Farmers Representation | వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు రైతులు సోమవారం ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తో మొరపెట్టుకున్నారు.
Chetak Helicopter | ఇండియన్ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్త కోసం పొలాల్లో దానిని ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర�
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోన�
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చ�
యూపీలోని బిజ్నోర్లో దారుణం జరిగింది. పంట పొలంలో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానించారు.
దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది
గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరి
వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల