వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
వర్షాకాలం నేపథ్యంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా వంటి జ్వరాలతోనూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో సాధారణ దగ్గు, జలుబు అయితే కొన్ని రోజుల్లో �
Fever | చింతల రాజు (17) అనే పదో తరగతి గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగ�
జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.
జ్వరంతో వివాహిత మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బం ధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మడిపోజు స్ర వంతి (20) భర్త బాలుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్�
Gujarat Doctor | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.
మా పిల్లవాడి వయసు మూడు సంవత్సరాలు. పుట్టగానే కంజెనిటల్ డయాఫ్రగ్మాటిక్ హెర్నియా (సీడీహెచ్) ఆపరేషన్ జరిగింది. వారం క్రితం జలుబు, దగ్గుతోపాటు బాగా జ్వరం రావడంతో డాక్టర్కు చూపించాం. ఎక్స్రే తీసి న్యుమ�
మన శరీరానికి కాస్తంత ఎండ తగిలితే చాలు.. శీతల పానియాలు తాగేందుకు వెనుకాడం. ఇక ఎండాకాలం వస్తే చెప్పనవసరం లేదు. రోడ్లపైన కనిపించే కూల్డ్రింక్ దుకాణాల ముందుకు పరుగులు తీస్తూ వెళ్లి మరీ తాగుతాం. అయితే ఎక్కడప
జ్వరం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆహారాన్ని అసలు తీసుకోరు. ఇక కొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తింటుంటారు. డైట్ను పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువవుతుంది. ఆపైన ఇబ్బందులు పడతారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు పట్టింపులేని తనంతో రోగులు బయటే కొనుక్కోవాల్సి వస్తున్నది. నిత్యం ఈ హాస్పిటల్కు 80 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్లు �
మా అన్నయ్యకు పది సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తను వారం క్రితం బాగా నీరసించి, జ్వరంతో బాధపడ్డాడు. మూత్రం పచ్చగా వచ్చింది. డాక్టర్కి చూపిస్తే కామెర్లు (హెపటైటిస్) అని చెప్పారు. మందులు రాసిచ్చారు. ‘కామెర్లకు ప�