మా పాప వయసు మూడేండ్లు. బాగానే తింటుంది, చక్కగా ఆడుకుంటుంది. కానీ, గడిచిన నాలుగు నెలల్లో పాపకు మూడుసార్లు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన ప్రతిసారీ అమ్మాయి శరీరంపై ఎర్రగా దద్దుర్లు కనిపించాయి.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బందిపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతంగా ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లతో జనం బాధపడుతున్నారు. అక్కడక్కడగా డెంగీ బారిన కూడా పడుతున్నారు. జ్వరాలు పెరగడంతో ద�
గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో.. గత మూడు నాలుగు రోజులుగా సీజనల్ వ్యాధుల బారినపడి నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య అనూహ్యంగా పెరిగ
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
వర్షాకాలం నేపథ్యంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా వంటి జ్వరాలతోనూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో సాధారణ దగ్గు, జలుబు అయితే కొన్ని రోజుల్లో �
Fever | చింతల రాజు (17) అనే పదో తరగతి గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగ�
జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.
జ్వరంతో వివాహిత మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బం ధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మడిపోజు స్ర వంతి (20) భర్త బాలుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్�
Gujarat Doctor | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.