Eknath Shinde | మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లు నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు క
Bandi Sanjay | తనకు అమ్మవారి దయ వల్ల 20 ఏండ్ల నుంచి జ్వరం రాలేదని, కానీ హైదరాబాద్లో పాలు తాగిన వెంటనే జ్వరం వచ్చి మూడు రోజులు అడ్డంపడ్డానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
మా బాబు వయసు పదమూడు సంవత్సరాలు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. జ్వరం బాగా వస్తున్నదని ఇంటికి పంపించారు. జ్వరానికి సాధారణంగా ఇచ్చే సిరప్ వాడితే తగ్గలేదని చెప్పారు. ఇంటికి వచ్చాక బాబు ఇంకా బలహీనమ
వాతావరణంలో మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో వైరల్ జ్వరం కూడా ఒకటి. అలసట, తలనొప్పి, చలి, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి ఈ జ్వర లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వైరల్ జ్వరా
YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
సీజన్లు మారినప్పుడు చాలా మంది సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం బాగా పడే సమయంలో చాలా మందికి జ్వరాలు కూడా వస్త
మా పాప వయసు మూడేండ్లు. బాగానే తింటుంది, చక్కగా ఆడుకుంటుంది. కానీ, గడిచిన నాలుగు నెలల్లో పాపకు మూడుసార్లు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన ప్రతిసారీ అమ్మాయి శరీరంపై ఎర్రగా దద్దుర్లు కనిపించాయి.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బందిపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతంగా ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లతో జనం బాధపడుతున్నారు. అక్కడక్కడగా డెంగీ బారిన కూడా పడుతున్నారు. జ్వరాలు పెరగడంతో ద�
గ్రేటర్ పరిధిలో విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో.. గత మూడు నాలుగు రోజులుగా సీజనల్ వ్యాధుల బారినపడి నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఓపీల సంఖ్య అనూహ్యంగా పెరిగ
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత