పెద్దపల్లి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమంలో ఓదెల మండలానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల హరిపురం ప్రధానోపాధ్యాయులు ఏ మహేందర్ రెడ్డి, పోత్కపల్లి గర్ల్ ప్రాథమిక పాఠ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పంకెర్ల కుమారస్వామి కి ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రధానం చేసింది. దీంతో 1990 -91 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంల�
Tenth Results | కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. తమ ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జెడ్పీహ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లి వచ్చిన రేపిస్టుకు బీజేపీ రాచమర్యాదలు చేసింది. గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టింది. బీ�
‘ఇచ్చట పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం’ ‘కాసులుంటేనే కాషాయ కండువా కప్పుతాం’ ‘మీరు వందల కోట్లు ఖర్చు చేయగలరా? అయితే మీకే టిక్కెట్లు’ ప్రస్తుతం బీజేపీ పాటిస్తున్న విధానమిది. రాష్ట్ర బీజేపీలో ఇటీవల చేరి
లండన్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. బుధవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ ఆయన్ను సన్మానించింది. బెంగాలీ అయినందుకు బ్రిటీష్ పార్లమెంట�
ఎంతో శ్రమిస్తే తప్ప అద్భుత విజయాలు సాధ్యం కావని, ఇందుకు ఇటీవల సివిల్స్లో మంచి ర్యాంకులు సాధించిన ఇంజినీర్లే నిదర్శనమని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. వారిని యువత స్ఫూర్తిగా �
తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటలు జనాల్ని జాగృతం చేసి ఉద్యమం వైపు నడిపించాయి.. అందుకు పాటకు వందనం.., పాటలతో ప్రజలను చైతన్యం చేసిన వాగ్గేయకారులను సన్మానించుకోవడం మన భాధ్యత అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద�