రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) స్పష్టంచేసింది.
రాష్ట్రంలో ఫీజు పోరు రాజుకున్నది. నిరవధిక నిరసనలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంపై ముప్పేట దాడికి సంఘాలు సిద్ధమయ్యాయి. రెండేండ్లుగా విసిగి వేసారిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒకవైపు, అవస్థలతో నెట్టుకొస్
ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట విద్యార�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్ను వాయిదా వేసుకున్నాయి. హామీ మేరకు దీపావళిలోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలన�
Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నటు ్లప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఎఫ్ఏటీహెచ్ఐ) ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలతోపాటు �