ప్రభాస్-సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్' చిత్రం గత ఏడాదికాలంగా అభిమానుల్ని ఊరిస్తూనే ఉంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాన్నాళ్లయింది. దాంతో రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుత�
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా బడ్జెట్ అక్షరాలా 700కోట్లట. ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నాకు సంబంధిం�
అగ్ర హీరోలు తమ సినిమా షూట్ టైమ్లోనే అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపించడం, ఆఫర్ అందించడం ఈరోజుల్లో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ అలాంటి ఆఫర్నే దర్�
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. నిజానిజాలు ఎలావున్నా.. వినడానికి మాత్రం ఆ వార్తలు ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్గా ఈ సినిమాలో సాయిప
Prabhas | 1940నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో ప్రభాస్ నటిస్తున్న పానిండియా యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఓ ఐదేళ్లపాటు మరో సినిమాను అంగీకరించలేనంత బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. అందుకే గ్యాప్ దొరికితే షూటింగ్లు చేసేస్తున్నారు. కాసేపు ‘ది రాజాసాబ్'.. ఇంకాసేపు ‘ఫౌజీ’.. ఈ లిస్ట్�
అగ్ర కథానాయిక సాయిపల్లవి నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్' ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆమె నటించబోయే తెలుగు సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ భామ హిందీలో రామా�
ఓ వైపు ‘ది రాజా సాబ్', ‘ఫౌజీ’ చిత్రాల షూటింగులతో.. మరోవైపు ‘కల్కి 2’,‘స్పిరిట్' చిత్రాల కథా చర్చలతో యమ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఒకే సమయంలో మూడ్నాలుగు పానిండియా సినిమాలకు పనిచేస్తున్నారాయన. రీసెంట్గా ప్రభ
Prabhas injured | అగ్ర కథానాయకుడు ప్రభాస్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా.. ఆయన గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విష�
అగ్ర హీరో ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. ‘రాజాసాబ్' ‘ఫౌజీ’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ‘ రాజా సాబ్' ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ‘ఫౌజీ’ సినిమాపై ప్రభాస�
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఇమాన్వి కథానాయిక. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్క�
హీరోలు ఒకేసారి రెండుమూడు సినిమాలు చేసే రోజులు కావివి. ఒక సినిమానే ఏళ్ల తరబడి లాగుతున్న రోజులివి. కానీ ప్రభాస్ ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకే టైమ్లో రెండు మూడు సినిమాలను కానిచ్చేస్తున్నారాయన. �