అగ్ర హీరో ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. ‘రాజాసాబ్' ‘ఫౌజీ’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ‘ రాజా సాబ్' ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ‘ఫౌజీ’ సినిమాపై ప్రభాస�
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఇమాన్వి కథానాయిక. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్క�
హీరోలు ఒకేసారి రెండుమూడు సినిమాలు చేసే రోజులు కావివి. ఒక సినిమానే ఏళ్ల తరబడి లాగుతున్న రోజులివి. కానీ ప్రభాస్ ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకే టైమ్లో రెండు మూడు సినిమాలను కానిచ్చేస్తున్నారాయన. �