Tragedy | జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు(Father and Son) మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్
Murder|నగరంలో తండ్రికొడుకుల దారుణ హత్య కలకలం కలిగిస్తుంది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నివాసముంటున్న తండ్రికొడుకులపై దుండగులు దాడికి పాల్పడి హత్య చేశారు.
న్యూఢిల్లీ: తండ్రీ, కుమారుడు రైల్వేలో పని చేస్తున్నారు. అయితే రెండు రైళ్లలో విధుల్లో ఉన్న వారిద్దరూ ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.