యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్భ్రోస్ 5642 మీ (18,150 అడుగుల) పర్వతాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు అధిరోహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లో తన చాంబర్�
తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు విద్యుత్తు టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఎస్సార్ నగర్కు చెందిన కుదురుపాక వెంకటేశ్వర్లు (కేవీ స్వామి)కు, అతడి బంధువులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయమై పెద్ద
Tragedy | జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు(Father and Son) మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్
Murder|నగరంలో తండ్రికొడుకుల దారుణ హత్య కలకలం కలిగిస్తుంది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నివాసముంటున్న తండ్రికొడుకులపై దుండగులు దాడికి పాల్పడి హత్య చేశారు.
న్యూఢిల్లీ: తండ్రీ, కుమారుడు రైల్వేలో పని చేస్తున్నారు. అయితే రెండు రైళ్లలో విధుల్లో ఉన్న వారిద్దరూ ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.