అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుండగా మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు, కూతురు మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్�
మెదక్ జిల్లాలో మెదక్-బాలానగర్ రహదారిపై నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలిస్త�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గిరిజనుల కుటుంబాలకు అండగా ఉంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ప్రమాదంలో మృతిచెందిన తాళ్లపల్లితండా, జగ్యతండా, భీమ్లతండాలో బాధిత కుటుంబాలను శుక్రవారం
శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గాయపడిన డ్రైవర్ నామ్సింగ్ హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొంద�
మృత్యువు దూసుకొచ్చింది. అతివేగం ఆయువు తీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. నిమజ్జన వేడుకల కోసం బైక్పై వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమ�
ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యం గా నడిపి రెండు ప్రాణాలను బలిగొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. పామిరెడ్డిపల్లికి చెందిన బో య అశోక్ (23), బోయ చందు(23) ముందరితండా ను
అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వందకు పైగా మేకలు మృతిచెందాయి. చేగుంట పోలీస
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచ�
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలోకి జారి కింద ప్రవహిస్తున్న అలకానంద నదిలో పడిన ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రిషి�
Road accident | వారంతా ప్రాణ స్నేహితులు.. దైవదర్శనానికి వెళ్లి.. ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు.. ఇంకో గంటలో ఇంటికి చేరుకునేవారే.. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు కబళించింది.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నవదంపతులతో పాటు తల్లితండ్రులు, డ్రైవర్ మృతి చెందారు.