అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వందకు పైగా మేకలు మృతిచెందాయి. చేగుంట పోలీస
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచ�
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలోకి జారి కింద ప్రవహిస్తున్న అలకానంద నదిలో పడిన ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రిషి�
Road accident | వారంతా ప్రాణ స్నేహితులు.. దైవదర్శనానికి వెళ్లి.. ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు.. ఇంకో గంటలో ఇంటికి చేరుకునేవారే.. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు కబళించింది.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నవదంపతులతో పాటు తల్లితండ్రులు, డ్రైవర్ మృతి చెందారు.
కారు వేగంగా వచ్చి బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... బద్దిపడగ �
అర్థరాత్రి లారీ రూపం లో దూసుకొచ్చిన మృత్యువు ముగ్గురు యువకులను బలితీసుకుంది. సరదాగా టీ తాగేందుకు వెళ్లిన స్నేహితులు కొద్దిసేపట్లో ఇండ్లకు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు ను లారీ ఢీ కొట్టడంతో అక
Road Accident | నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి.
ఏపీ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్�
ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెంద�
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరుసకు అన్నదమ్ములైన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరకల కృష్�
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుకనుంచి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంత�
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. దవాఖానకు తరలిస్తుండగా మరొకర�