స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వాహనదారులకు కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే ఈ వార్షిక పాస్ లభిస్తుంది. వాణిజ్య వాహనా�
Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
FASTag | ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)’ నూతన FASTag వార్షిక పాస్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. తరచూ హైవేలను వినియోగించే వారికి టోల్ ఫీజు (Toll fee) చెల్లింపు ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ వార�
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్�
Toll System | టోల్ వసూల్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతున్నది. కొత్త ప్రతిపాదిత ఫాస్టాగ్ విధానం ఉద్దేశం హైవేలపై ప్రయాణాన్ని ఇబ్బందులు లేకుండా సులభతరం చేయడమే. తరుచూ జాతీయ రహదారులపై ప్రయాణం చే�
ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని వచ్చే నెల 1 నుంచి మార్చుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఫాస్టాగ్కు బదులుగా శాటిలైట్ విధానాన్ని అమలు చేయబ
Satellite Toll System | దేశవ్యాప్తంగా మే ఒకటి నుంచి శాటిలైట్ టోల్ వసూలు చేయనున్నట్లు వచ్చినట్లు వార్తలపై కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ
Toll Fee | రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని ప�
FASTag | జాతీయ రహదారులపై ఫాస్టాగ్ (FASTag) లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువస్తున్నది. టోల్ గేట్ల వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా, మోసాలు నివారించేలా తీసుకువచ్చిన ఈ