రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని రై తులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అందరికీ రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు కారణాలు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.
బీఆర్ఎస్ మరోసారి పోరు బాటపట్టింది. రుణమాఫీ పేరిట ధోఖా ఇచ్చిన కాంగ్రెస్ సర్కారుపై కొట్లాటకు దిగుతున్నది. ఈ నెల 15వ తేదీలోగా ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, వేలాది మందికి ఎగనామంపెట్టడంపై
‘సారూ మాకు రుణమాఫీ రాలేదు.. మేం ఏడాది క్రితమే లక్షలోపు తీసుకున్నాం.. మా భార్య, కుమారుడు, నాపేరుతో రుణాలు తీసుకున్నాం. మాకు వస్తదా.. రాదా?’ అంటూ రైతన్నలు వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఏ గ్రామానికెళ్లినా మాఫీకి నోచుకోని రైతుల సమస్యలే వినిపిస్తున్నాయి. గ్రీవెన్స్లో వేలాది మంది రైతులు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత రైతులకు భరో�
పు చేవెళ్ల నియోజకవర్గకేంద్రంలో నిర్వహించే రైతు ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నవాబుపేట మండల నేతలు కార్యకర్తలను ఏకంచేస్తూ ఒక రోజు ముందే సన్నాహాలు చేస్తున్నారు.
అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రుణమాఫీ రాని 3వేల మంది రైతులతో మహాధర్నాకు దిగుతున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి స
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకంలో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడు విడుతల్లో మాఫీ చేసినా చాలా మంది రైతులకు రాలేదు. రుణమాఫీ ఎవరికి జరిగిందో, ఎవరికి జరుగలేదో తెలియని పరిస
ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేసిన సర్కారుపై రైతులు భగ్గుమన్నారు. పూడూర్లో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మా
Sathyavathi Rathod | అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కో
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తున్నది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.