జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలో ఇద్దరు రైతులకే రుణమాఫీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 554 మంది రైతులకు రూ.2.55 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దర�
రైతులందరికీ ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచెయ్యి చూపిన సర్కారు, ఇప్పుడు మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. సర్వేచేసి అర్హులైన వారికి అందేలా చూస్తామని వారం పది రోజులుగా కబుర్లకే పరిమితమైపోయి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష నిబంధనలు పెట్టి అరకొరగా రుణాలను మాఫీ చేసి గొప్పలు చెప్పుకొంటున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంల
కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు.
రైతులందరికి కావాల్సిన రుణమాఫీ కొందరికే అయింది. ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు.. సరైన వర్షాలు కురువక కాలం సైతం కక్షగట్టింది.. వెరసి రాష్ట్రంలో రైతులు ఆగమైతున్నరు.
అర్హులైన వారికి కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. ఒకవైపు ప్రభుత్వం అర్హులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొంటుండగా.. రుణమాఫీ కాని అర్హులు మా లోన్ ఎందుకు మాఫ�
‘కాంగ్రెస్ రూ. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామని మాట తప్పింది. అన్ని అర్హతలున్నా లేనిపోని సాకులు చెబుతూ తప్పించుకోవాలని చూస్తుంది. రుణమాఫీ ఎందుకు కాలేదని సార్లను అడిగితే.. తెల్లకాగితాలపై దరఖాస్తులు పెట్టు�
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగ్రామం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో అన్నదాతలకు జరిగిన రుణమాఫీ తీరు.. కాంగ్రెస్ సర్కారు డొల్లతనానికి అద్దంపడుతున్నది. 681 మంది వంచనగిరి పీఏసీఎస్ ద్వారా రుణా�
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం రైతుల గడపకు కూ డా చేరడం లేదు. రుణమాఫీ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత గ్రామమైన వైరా నియ�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలతో పాటు ప్రతిపక్షాల బాధ్యత. తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిప�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశామని గొప్పలు చెప్తుంటే.. స్వయానా అదే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో ఎక్కువ మం
కేంద్రంలోని మోదీ సర్కార్పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా
రుణమాఫీ కానివారి కోసం గ్రీవెన్స్ అనేది కేవలం కాలయాపన కోసమేనంటూ రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడుత రుణమాఫీ జాబితా విడుదల నుంచి రైతులు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంతోపాటు ఏడీ కార�
వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం రాఘవపేట. ఎటు చూసినా పచ్చని పైర్లతో చిన్న, సన్నకారు రైతుల సేద్యంతో అందంగా కనిపించే ఊరు ఇది. ఈ గ్రామంలో దాదాపు 800 మంది రైతులు సేద్యం చేస్తుండగా, అందులో 700 మంది వ్యవసాయం కోసం రుణాలు పొ