కొన్ని బ్యాంకుల్లో దళారుల దందా నడుస్తున్నది. రైతుల అవసరాలను వారు ఆసరాగా చేసుకొని, అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అమాయక రైతులను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నారు.
జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పోలింగ్ సిబ్బంది పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
Muzamil Khan | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గుర�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మాట మార్చింది. వాయిదాలు వేస్తూ అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో వి
చెన్నారావుపేట ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు రుణాల మంజూరు విషయంలో అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైస్ చైర్మన్ చింతకింది వంశీ ధ్వజమెత్తారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అర్హులైన రైతుల
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మోసపూరిత వాగ్ధ్దానాలు, అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. కేసీ�
ఉమ్మడి గండీడ్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అనేక మంది రైతులు రుణాలు పొందారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన రూ.రెండు లక్షల రుణమాఫీలో రెండు విడుతల్లో రుణమాఫీ అయిన రైతుల నుంచి వడ్డీ పేరుతో వేలాద�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్విండోలో 589 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో 2023 డిసెంబర్9నాటికి 339 మంది 2లక్షలలోపు రుణం తీసుకున్నారు. వీరిలో ఒక లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 279 మంది ఉ�
YS Sharmila | తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ రైతుల రుణమాఫీ చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఎక్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో మొదటి విడతలో 48,864 మంది రైతులకు పంట రుణమాఫీ లబ్ధి చేకూరింది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు వారి ఖాతాల్లో రూ.241.82 కోట్లు జమ అయ్యాయి. రుణమాఫీ జాబితాలను గ్రామాల వారీగా వెల్లడించడంతో లబ్ధిద�
Telangana | కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల రుణమాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని హ�