కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నప్పటికీ ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మాత్రం నిలువ నీడ ఉండని పరిస్థితి ఏర్పడింది. సర్కారు హడావుడిగా కేంద్రాలను ఏర్పాటు చేసింది కానీ అ�
హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కలయికలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ‘వంద దేవుళ్లు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది.
KTR | యూరియా కష్టాలను చిత్రీకరిస్తున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల కష్టాల�
Dasyam Vinay Bhaskar | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ �
Kodanda Reddy | శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరై మాట్లాడారు. ఆయన త్వరలోనే 4 ఎకరాలపై ఉ�
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ
భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లి�
మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ �