Dasyam Vinay Bhaskar | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ �
Kodanda Reddy | శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరై మాట్లాడారు. ఆయన త్వరలోనే 4 ఎకరాలపై ఉ�
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ
భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లి�
మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ �
రాష్ట్రంలో వ్యవసాయం పండుగ పెట్టుబడిదారులకు అండగా కేంద్రం ప్లీనరీలో వడ్ల సేకరణను ప్రశంసిస్తూ మంత్రి నిరంజన్రెడ్డి తీర్మానం హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక
లోక్సభ ఎన్నికల ముందు నుంచి వ్యవసాయ సంక్షోభాన్ని అజెండాగా చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు తాజా పరిణామాలు ఊతం ఇచ్చాయి. కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు క
నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ