Donald Trump | డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తన పెత్తనాన్ని ప్రదర్శించడం కోసం దేశ సార్వభౌమాధికారాన్ని మంట కలుపుతున్నాడని సంయుక్త కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన-విస్తరణ సలహా కమిటీ సభ్యుడిగా కోటపాటి నరసింహం నాయుడును నియమించారు. ఈ మేరకు అధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
బుధవారం రైతు సంఘాల నాయకులు ‘చండీగఢ్ చలో’కు పిలుపునివ్వటంతో.. పంజాబ్లో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు చెందిన పలువురు నాయకుల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నుంచి వారి ఇండ్లపై దాడులు �
కేంద్ర బడ్జెట్ 2025-26పై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణ మాఫీ తదితర దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం ‘క్రూరంగా’ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజా బడ్జెట్.. రైతు, కార్మిక, పేదల వ్యత�
చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్�
కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, ఈ నెల 26 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామ
మార్కెట్లో సిండికేట్గా మారిన ప్రైవేటు వ్యాపారులు రైతులు పండించిన పెసర్లకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించినా ధర దక్కడం లేదని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత �
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ తగిలింది. షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు
కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నియామకాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన నియామకంపై నిరసన వ్యక్తం చేస్తూ రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) బుధవారం ఓ ప
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ, రైతుసంఘాల నేతలు టీ సాగర్, రాయల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సీపీఐ క�
దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ చేస్తున్న�