కాయకష్టం చేసి కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా కొందరు అడ్డుకుంటూ చంపుతామని బెదిరిస్తున్నారని ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన�
ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ �
సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రైతు రుణమాఫీ కాక ఆందోళనకు గురై ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల లింగన్న కుటుంబానికి బీఆర్ఎస
ఓ గ్రామం పొలిమేరలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారి కూతురు, పై చదువులకోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది. నగరానికి వెళ్లే ముందురోజు కూతురితో తల్లి ‘మంచివారితో స్నేహం చెయ్యి. చెడ్డవారితో స్నేహం చేయవద్దు’ అని హి�
‘మాది సాధారణ రైతు కుటుంబం. కాయకష్టం చేసుకుంటూ బతికేటోళ్లం. ఊళ్లో తప్ప బయటి ప్రపంచం ఎట్లుంటదో తెలువది. ఎన్నడూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కలే నేను. కానీ, భూ కబ్జా చేశానంటూ నాపై అక్రమ కేసు పెట్టిన్రు.
ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టాయి. పచ్చగా కళకళలాడిన వారి కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తీలు పెరిగిపోయి ఇంటిపెద�
ఇది ఓ కౌలురైతు ఇంట కన్నీటిగాథ. మ్యాక శ్రీనివాస్ ఏడెకరాల భూమి కౌలుకు చేస్తే, రూ.8 లక్షల అప్పయింది. సాగునీటి కష్టాలు, పంట దిగుబడి నష్టాలతో ఒక కారు, అధిక వర్షాలతో పంటంతా పోయి ఇంకో కారు ఆ కౌలు రైతుకు నష్టాలే మిగ�
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు.
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా 1,500 మంది ప్రజల సమక్షంలో సంజయ్ పోలారా కుటుంబం పదర్షింగా గ్రామంలోని తమ పొలంలో గు�
పదుల ఎకరాలు ఉన్న సంపన్న రైతు కుటుంబం. ఇంటి నిండా వచ్చేపోయే జనం. సందడి వాతావరణం. కాలం చేసిన గాయం.. ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ఒడుదొడుకుల్లో ప్రస్థానం మొదలుపెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన�
సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది.
అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వేలాది మంది రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి �
గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఓలాద్రి మల్లారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళంలో చేరాడు. రాజస్థాన్, జమ్ముకాశ్మీర్�