గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఓలాద్రి మల్లారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళంలో చేరాడు. రాజస్థాన్, జమ్ముకాశ్మీర్�
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా