న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని సైతం రాజకీయాలకు వాడుకొంటున్నది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా ఇచ్చిన అధికారిక విందును ఎన్డీయే కార్యక్రమంగా మార్చేసింది. శుక్రవారం
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవలే మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ గుడ్బై చెప్పారు. తాజాగా శనివారం ఆ బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కూ
34 ఏండ్లుగా భారత నావికాదళానికి సేవలందిస్తున్న ఐఎన్ఎస్ గోమతికి శనివారం వీడ్కోలు పలికారు. ఈ నౌక గోదావరి తరగతికి చెందిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది కాక్టస్, పరాక్రమ్, రెయిన్బో వంటి ఆపరేషన్లలో ఎంతగాన�
మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలోకి చేరిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. క్యాడర్ను బలోపేతం చేసేంద
ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాకేష్ గంగ్వాల్ సంస్థ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ డైరెక్టర్ ప�
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. 20