పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కా�
Farewell | సాధారణంగా ఓ ఉద్యోగి ఒకచోటు నుంచి మరొకచోటుకు బదిలీ (Transfer)పై వెళ్తుంటే ఏం చేస్తారు.. తోటి ఉద్యోగులు చిన్న ఫేర్వెల్ (Farewell) పార్టీ అరేంజ్ చేస్తారు.
PM Modi: భారత పరిశ్రమలకు రతన్ టాటా ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రతన్ జీని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ ఇవాళ నివాళి సందేశం వినిపించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన ఆ ఆర్టి
ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని క�
Tina Dabi: కలెక్టర్ టీనా దాబి లీవ్ తీసుకున్నది. జైసల్మేర్ నుంచి వెళ్లిపోతున్నట్లు ఇన్స్టా పోస్టు చేసింది. దీంతో ఆ టాప్ ర్యాంకర్ గురించి కథనాలు ప్రచారం జరిగాయి. టీనా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తేలి�
రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్రావు ప్రసంగిస్తూ.. గ�
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించడంతో బది లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు నుంచి జస్ట�
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీకి జైలు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సూరత్ అనే 98 వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో క
క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
గత ఐదేండ్ల సందర్భాలను గుర్తుచేసుకున్న ఎంపీలు అధికార పక్షం విపక్షాలను గౌరవించాలి: వెంకయ్య న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉపరాష్ట్రపతిగా ఈనెల 10న(బుధవారం) పదవీ విరమణ చేయనున్న ఎం వెంకయ్యనాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమ
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చ�