Suicide | అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆ తర్వాత దంపతులు విషం సేవించారు.
Family Suicide: పంచకులలో జరిగిన విషాద ఘటన తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సూసైడ్ చేసుకున్నారు. కారులో వాళ్లంతా ప్రాణాలు విడిచారు. అయితే ఆ కుటుంబంపై 20 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐఆర్ఎస్ అధికారితో పాటు అతని సోదరి, తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడం కేరళలోని కొచ్చిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమ్స్ విభాగంలో అదనపు కమిషనర్గా పని చేస్తున్న ఝార్ఖండ్�
Mancherial | మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అప్పుల బాధతో ఓ కుటుంబం పరుగుల మందు తాగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెల�
‘అప్పు కడతారా.. లేకపోతే వయస్సులో ఉన్న నీ కూతురు సంగతి చూస్తాం..’ అని అప్పు వచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆన్లైన్ బెట్టింగ్కు మరో కుటుంబం బలైంది. రూ.లక్షలు పోగొట్టిన ఓ యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Skeleton | ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఈ ఐదుగురు కూడా బంధువులకు దూరంగా ఉంటూ తమ జీవితాన్ని కొనసా
Family Suicide | దంపతులతో పాటు ఓ ముగ్గురు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్�
భార్యాభర్తలు సహా కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం మామిడితోటలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కారాయిగూడేనికి చెందిన పోట్ర
Khammam | ఖమ్మం : భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. దిక్కుతోచని స్థితిలో మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెతో సహా దంపతులు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్
family suicide | ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోన తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక రూపాలి అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఓ భవనంలో కుటుంబం నివసిస్తున్నది. నిన్నటి ను�
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
ముంబై : మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలోని మహైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత�