ఖమ్మం నగరంలో (Khammam) దారుణం చోటుచేసుకున్నది. భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపేశాడు. చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల సాయివాణి, భర్త భాస్కర్కు మధ్య విభేదాలున్నాయి.
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది.
మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత (Nallanagula Swetha) ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు.
హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్లో ఉంటున�
కుటుంబ కలహాలతో ఓ మహిళ తన భర్తపై వేడి నీళ్లు పోసి గాయపర్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లికి చెందిన యాకూబ్-సరోజ దం పతుల మధ్య నాలుగేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
కుటుంబ కలహాలతో మెట్రోరైల్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ముప్పిడి నరేశ్ (28) హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతికాలనీలో ఉంటూ మెట్రోరైల్ సిగ్నల్ విభాగంల�
ప్రకాశం(Prakasam) జిల్లాలో దారుణం జరిగింది. ఒంగోలులోని విరాట్నగర్లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి, పూర్ణిమలు కొన్నేళ్ల క్రితం విహహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఉన్నత చదువులు చదివినా ఇంట్లో దంపతులు చిన్న చిన్న వివాదాలను పెద్దవి చేస్తూ విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని గమనించక పట్టుదలకు పోయి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇ�
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలోని వీర్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉన్నది.
న్యూఢిల్లీ: బంధువైన పోలీస్ అధికారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కుటుంబ గొడవ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. స