పేరున్న వెబ్సైట్ల పేర్లను పోలినట్లే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తూ సైబర్నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. అసలైన వెబ్సైట్ల లోగోలను వాడుతూ సోషల్మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్ మోసాలు ముఖ్యంగా చార్ధామ్ యాత్రికులు, భక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలపై కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ �
Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు నకిలీ వెబ్సైట్స్ను ఆశ్రయించి మోసపోవద్
తన అధికారిక పోర్టల్ను పోలిన నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడంతో సుప్రీంకోర్టు ప్రజలను హెచ్చరించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ (టెక్నాలజీ) హర్గుర్వరిందర్ సింగ్ జగ్గీ ఈ మేరకు ఓ ప్రకటనలో హెచ్చరించ�
‘మేం క్రెడిట్ కార్డు కాల్సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ క్రెడిట్ కార్డుకు సర్వీస్ చార్జీలు.. బిల్లులో రాయితీ ఇస్తున్నాం.. ఈ అవకాశాన్ని వాడుకోండి.. నెలవారి బిల్లు తగ్గుతుంది..
పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహె�
ఎస్సెస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫి
రాజేశ్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాలనుకుంటున్నాడు. విమాన టిక్కెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా, తక్కువ ధరకే కనిపించాయి. ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్, పైగా పేరొందిన ట్రావెల్ ఏజెన్సీయేకదా అని ఏమ
మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తార�
డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేలాదిమందిని మోసగించి భారీగా డబ్బు దండుకున్న బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ‘మోసగాళ్లు’ సినిమాను మైమరిపిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి ఆయన ఏకంగా రూ.50 కోట్లు దండుక�