మీ పేరుతో ఐదు పాస్పోర్టులు, డ్రగ్స్ ఫెడెక్స్ కొరియర్లో రవాణా అవుతున్నాయి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటూ బెదిరించిన సైబర్నేరగాళ్లు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 20 లక్షలు దోచేశారు.
నకిలీ పాస్పోర్టు కేసులో కరీంనగర్కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన జేవియర్ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది.
నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ కస్టడీ ముగియడంతో 13 మంది నిందితులను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. కస్టడీ గడువు ముగియడ
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పొందిన పాస్పోర్టులను వెంటనే రద్దు చేయాలంటూ రీజినల్ కార్యాలయ అధికారికి సీఐడీ లేఖ రాసింది. అలా పాస్పోర్టులు పొందిన 92 మంది వివరాలను సైతం అధికారులకు పంపినట్టు తెలిసింది.
కోరుట్ల కేంద్రంగా భారీ నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, వందలాది పాస్పోర్టులు ఇక్కడి చిరునామాలపైనే జారీ కావడం సంచలనం రేపుతున్నది.
fake passports | నకిలీ పాస్పోర్ట్లు (fake passports) అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా నకిలీ పాస్పోర్ట్లు, విదేశీ కరెన్సీ, నకిలీ స్టాంపులు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి �