Bank Frauds: గడిచిన 11 ఏళ్ల నుంచి దేశంలో బ్యాంకు మోసాలు పెరిగిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఫ్రాడ్, ఫేక్లు ప్రభుత్వం రక్తంలో ఇమిడిపోయినట్లు ఆయన ఆరోపించారు.
దేశంలో నకిలీ నోట్ల చెలామణిపై కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రూ.500 దొంగ నోట్ల చెలామణిపై దర్యాప్తు సంస్థలను అలర్ట్ చేసింది. దొంగ నోట్లు అచ్చం అసలు నోట్ల లాగానే ఉన్నాయని తెలిపింది. వాటిని గుర్తించడం కూడా క�
అసలునోట్లకు తీసిపోకుండా అచ్చుగుద్దినట్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నార�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 నోట్లు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చద్మల్తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వ�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తండాలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చద్మల్ తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవా�
ఈజీ మనీ కోసం ఆ ఆరుగురు ముఠాగా ఏర్పడి, అడ్డదారులు తొక్కారు. అసలు లక్షకు 5లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఎరవేసి, ఆపై బైక్పై వచ్చి అసలు నోట్లు లాక్కొని పరారవుతారు. ఇలా ఏడాది కాలంగా దోపిడీకి పాల్పడుతుండగా.. ఎట్టక�
కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.18 లక్షల నకిలీ నోట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు, ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ �
రూ. 500 నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రిం�
Fake notes | మైలార్దేవ్పల్లిలో(Mylardevpally) నకిలీ నోట్లు( Fake notes) సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు(SOT police seized) పట్టుకున్నారు.
నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీపతి ఆంజనేయులు కథనం ప్రకారం... బోడుప్పల్కు చెందిన వనం లక్ష్మీనారాయణ(37) వృత్తిరీత్యా రియల్ ఎస్టేట�
Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు.